పుష్కర పనుల్లో అపశ్రుతి | man dies with electric shock | Sakshi
Sakshi News home page

Aug 6 2016 2:13 PM | Updated on Mar 22 2024 11:22 AM

నగరంలోని వన్‌టౌన్‌లో గాంధీ కాలేజి సమీపంలో కొనసాగుతున్న పుష్కర పనుల్లో శనివారం అపశ్రుతి దొర్లింది. విద్యుత్ స్తంభానికి రంగులు వేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు మాధవరావు (25) కరెంట్ షాక్‌ తగిలింది. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement