విశాఖ జిల్లాలోని తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విషాదం వెలుగుచూసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీలో పలు ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురుసజీవ సమాధి అయ్యారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Dec 20 2015 1:23 PM | Updated on Mar 21 2024 8:11 PM
విశాఖ జిల్లాలోని తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విషాదం వెలుగుచూసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీలో పలు ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురుసజీవ సమాధి అయ్యారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.