మమ్మల్నే ఫీజు అడుగుతారా? | Sakshi
Sakshi News home page

మమ్మల్నే ఫీజు అడుగుతారా?

Published Tue, Apr 25 2017 7:22 AM

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్‌ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు