నేటి నుంచి కాపుల మలిదశ ఉద్యమం | kapu community protests for reservations in east godhavari | Sakshi
Sakshi News home page

Dec 18 2016 9:47 AM | Updated on Mar 21 2024 7:48 PM

తూర్పు గోదావరి జిల్లా: కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కాపు సామాజిక వర్గం మలి విడత ఆందోళనకు దిగింది. తమ డిమాండ్లను సాధించుకునే దిశగా గత నెలలో కాకినాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించింది. అందులో దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement