ఏర్పేడు బాధితులకు నేడు జగన్‌ పరామర్శ | Sakshi
Sakshi News home page

ఏర్పేడు బాధితులకు నేడు జగన్‌ పరామర్శ

Published Sun, Apr 23 2017 7:34 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఆదివారం ఏర్పేడు ఘటన బాధితులను పరామర్శించేందుకు వస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు.