మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా! | Sakshi
Sakshi News home page

మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా!

Published Tue, Sep 1 2015 9:48 AM

ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది గానీ మంత్రులు, ఇతర అధికార పక్ష నేతలకు మాత్రం 27 నిమిషాల అవకాశం ఎలా వచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నాడు అసెంబ్లీ 15 నిమిషాల పాటు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

Advertisement

తప్పక చదవండి

Advertisement