తుది తీర్పు కూడా మనకే అనుకూలం | Sakshi
Sakshi News home page

తుది తీర్పు కూడా మనకే అనుకూలం

Published Thu, May 18 2017 6:08 PM

కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. తుది తీర్పు కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement