ఆ నలుగురిపై అతడి వేలిముద్రలు! | His fingerprints on the four! | Sakshi
Sakshi News home page

Oct 19 2017 10:31 AM | Updated on Mar 20 2024 12:00 PM

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలో వెలుగుచూసిన ఐదు మృతదేహాల ఉదంతం వెనుక రెండోరోజు కూడా మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై సైబరాబాద్‌ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మీర్జాగూడ శివారు ఇంద్రారెడ్డి కంచెలో లభ్యమైన మూడు మృతదేహాలతోపాటు కారులో లభించిన బాలుడి మృతదేహంపై ప్రభాకర్‌ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్టు క్లూస్‌టీమ్‌ ధ్రువీకరించినట్టు తెలిసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement