ప్రొద్దుటూరులో ఉద్రిక్తత | High tension in Proddatur | Sakshi
Sakshi News home page

Feb 13 2017 7:14 AM | Updated on Mar 22 2024 11:13 AM

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రికత్తత చోటుచేసుకుంది. పట్టణ తాగునీటి సమస్యలపై సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జలదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో పోలీసులు అతిగా వ్యవహరించారు. ఆదివారం రాత్రి రాచమల్లు ప్రసాద్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement