తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. 2015 డిసెంబర్ 30నాటి నోటిఫికేషన్లో పేర్కొన్న 439 పోస్టులతోపాటు ప్రస్తుత నోటిఫికేషన్ కింద మరో 593 పోస్టులను చేర్చారు. మొత్తంగా 1,032 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
తెలంగాణలో కొలువుల జాతర
Published Fri, Sep 2 2016 7:11 AM
Advertisement
తప్పక చదవండి
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
Advertisement