తమిళనాడు సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ | Girija Vaidyanathan appointed Chief Secretary of Tamil Nadu | Sakshi
Sakshi News home page

Dec 23 2016 7:30 AM | Updated on Mar 21 2024 8:55 PM

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గిరిజా వైద్యనాథన్‌ నియమితులయ్యారు. తమిళనాడు ప్రభుత్వ సీఎస్‌గా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి రామ్మోహన్‌రావు ఇంట్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సీఎం పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో ముఖ్య అధికారుల సమావేశానంతరం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గిరిజా వైద్యనాథన్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివదాస్‌ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement