తమిళనాడు సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ | Girija Vaidyanathan appointed Chief Secretary of Tamil Nadu | Sakshi
Sakshi News home page

Dec 23 2016 7:30 AM | Updated on Mar 21 2024 8:55 PM

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గిరిజా వైద్యనాథన్‌ నియమితులయ్యారు. తమిళనాడు ప్రభుత్వ సీఎస్‌గా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి రామ్మోహన్‌రావు ఇంట్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సీఎం పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో ముఖ్య అధికారుల సమావేశానంతరం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గిరిజా వైద్యనాథన్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివదాస్‌ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement