'ప్రభుత్వ ఉత్తర్వులు ఆచరణలో లేవు' | former mp yarlagadda lakshmi prasad slams ap govt over Government orders | Sakshi
Sakshi News home page

Nov 23 2016 7:17 AM | Updated on Mar 20 2024 3:43 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపన కోసం తెలుగులో ప్రచురించిన శిలాఫలకం సీఆర్‌డీఏ ఆఫీస్‌లో ఒక మూలన మూలుగుతుందని రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వతీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా దాన్ని బయటకు తీసి రాజధాని ప్రారంభోత్సవ శిలాఫలకం పక్కన పెట్టాలన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement