సెటిల్‌మెంట్లలో కేసీఆర్ కుటుంబం | Former MP Madhu yaskhi Comments on KCR family | Sakshi
Sakshi News home page

Aug 16 2016 11:40 AM | Updated on Mar 20 2024 3:43 PM

భూముల సెటిల్‌మెంట్లలో సీఎం కేసీఆర్ కుటుంబం మునిగిపోయిందని మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన సోమవారం మాట్లాడుతూ కేసీఆర్ కూతురు భూముల సెటిల్‌మెంట్లు, అల్లుడు ఇసుక దోపిడీ, కొడుకు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేసుకుంటూ రాష్ట్ర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement