చిన్నారి రమ్య ఘటనతో నగరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తమ దాడులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్లోని బార్ అండ్ రెస్టారెంట్లలో ఎక్సైజ్ సీఐ కృపాకర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి సిటీలో బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నామని ఎక్సైజ్ సీఐ కృపాకర్ వెల్లడించారు
Jul 13 2016 6:21 AM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement