ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులపై వేటు! | ec on money in rk nagar elections | Sakshi
Sakshi News home page

May 1 2017 7:43 AM | Updated on Mar 21 2024 8:47 PM

తమిళ నాడులోని ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడంలో సరి కొత్త ఆలోచనలు చూసిన తర్వాత అలా ప్రలోభ పెట్టే అభ్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement