ఎంసెట్ ఫలితాలను తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సాయంత్రం ఇక్కడ విడుదల చేశారు. ఎస్ఎంఎస్ల ద్వారా విద్యార్థులకు ర్యాంకుల వివరాలు పంపుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో పవన్ కుమార్ మొదటి ర్యాంక్ సాధించాడు. ఈ నెల 14 నుంచి మార్కుల జాబితా విడుదల చేస్తారు. for results: http://sakshieducation.com/ ఇంజనీరింగ్ విభాగంలో 70.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్,మెడిసిన్ విభాగంలో 83.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపిలో 72.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, తెలంగాణలో 68.86 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15 నుంచి మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
ఎంసెట్ ఫలితాల విడుదల
Published Mon, Jun 9 2014 5:43 PM
Advertisement
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement