ఖర్గే వర్సెస్ రాజ్నాథ్ | Congress stages walk out from Lok Sabha following HM Rajnath Singh's statement | Sakshi
Sakshi News home page

Jul 19 2016 3:14 PM | Updated on Mar 22 2024 11:05 AM

అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభాలపై లోక్సభలో మంగళవారం వాడివేడిగా చర్చ జరిగింది. అధికార, విపక్ష నాయకులు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement