రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి నిస్సహాయులైన(ఒంటరిగా ఉన్న) మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. వారికి ప్రభత్వం నుంచి రూ.1000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఇలాంటివారు సుమారు 3 లక్షల మంది ఉన్నట్లు అంచనా ఉందన్నారు. ఒంటరి మహిళలు స్థానిక అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశామంటూ రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ నిధులు సంక్షేమ రంగానికి కేటాయించామన్నారు. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా పరిష్కరించామన్నారు. బీడీ కార్మికులకు నెలనెలా రూ.వెయ్యి జీవభృతి అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
ఒంటరి మహిళలకు పెన్షన్: కేసీఆర్
Published Fri, Jan 6 2017 12:06 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement