చండీయాగంలో చంద్రబాబు | chandrababu naidu reached to erravalli | Sakshi
Sakshi News home page

Dec 27 2015 11:20 AM | Updated on Mar 21 2024 11:25 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం ఎర్రవల్లికి చేరుకున్నారు.మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం చివరి రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఎర్రవల్లికి చేరుకున్న చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement