అధికారులు, ఉద్యోగులు, మహిళలపై తెలుగుదేశం నేతల గూండాగిరీపై సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. అందరూ చూస్తుండగా సీనియర్ ఐపీఎస్ అధికారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన, గన్మెన్పై దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ శాసనసభ ప్రాంగణంలో మౌన దీక్ష చేపట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
Mar 28 2017 7:06 AM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement