టీడీపీ నేతల గూండాగిరీపై హోరెత్తిన అసెంబ్లీ | Chandrababu is a settlement CM: YSRCP | Sakshi
Sakshi News home page

Mar 28 2017 7:06 AM | Updated on Mar 22 2024 11:13 AM

అధికారులు, ఉద్యోగులు, మహిళలపై తెలుగుదేశం నేతల గూండాగిరీపై సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. అందరూ చూస్తుండగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన, గన్‌మెన్‌పై దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ శాసనసభ ప్రాంగణంలో మౌన దీక్ష చేపట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement