నయీం అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆర్డీవో విచారణ | bhuvanagiri rdo inquiry on nayeem land grabbing in lakshmi narsimha venchar | Sakshi
Sakshi News home page

Sep 3 2016 11:45 AM | Updated on Mar 21 2024 8:41 PM

భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement