‘భక్త రామదాసు’ నేడు జాతికి అంకితం | Bhaktha ramadasu project today dedicated to the nation | Sakshi
Sakshi News home page

Jan 31 2017 9:31 AM | Updated on Mar 21 2024 7:53 PM

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం కె. చంద్రశేఖర రావు మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో 11నెలల్లోనే పూర్తయింది. ట్రయల్‌రన్‌ కూడా విజయవంతమైంది. సీఎం శంకుస్థాపన చేసి.. ప్రారంభోత్సవం చేస్తున్న తొలి సాగునీటి ప్రాజెక్టు ఇదే. పాలేరు నియోజక వర్గంలోని భూములకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.335.59 కోట్ల అంచనాతో భక్త రామదాసు ప్రాజెక్టును రూపొందించారు. 2015 డిసెంబర్‌ 15న రూ.90.87 కోట్లకు పరిపాలన అనుమతులు లభించాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement