కాకినాడలో ఏపీ...బంద్ సంపూర్ణం | bandh continuous in kakinada demanding special status by ysrcp | Sakshi
Sakshi News home page

Sep 10 2016 7:06 PM | Updated on Mar 22 2024 10:40 AM

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కోరుకుండలో జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement