కాకినాడలో ఏపీ...బంద్ సంపూర్ణం | Sakshi
Sakshi News home page

కాకినాడలో ఏపీ...బంద్ సంపూర్ణం

Published Sat, Sep 10 2016 7:06 PM

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కోరుకుండలో జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement