హోదాపై భగ్గుమన్న ఏపీ...బంద్ సంపూర్ణం | Bandh continuous in Andhra Pradesh demanding special status by ysrcp | Sakshi
Sakshi News home page

Sep 10 2016 1:01 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష, ఆశయం ప్రత్యేక హోదానేనని వైఎస్సార్సీపీ నేతలు గళమెత్తారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద నాయకులు బైఠాయించి హోదాపై నినాదించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement