రసాభాసగా గ్రామసభలు | ap government conducts gram sabha | Sakshi
Sakshi News home page

Sep 27 2016 4:18 PM | Updated on Mar 21 2024 7:54 PM

బందర్ పోర్టు, కోస్టల్ కారిడార్‌ల ఏర్పాటు కోసం కావాల్సిన భూములను సేకరించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గ్రామసభలు రసాభాసగా మారాయి. మంగళవారం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్(మడ) అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement