Sakshi News home page

పవన్ ట్వీట్లపై ఘాటుగా స్పందించిన బీజేపీ

Published Wed, Dec 21 2016 7:19 AM

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ట్వీట్లపై భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది. పవన్ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ మండిపడ్డారు.

Advertisement

What’s your opinion

Advertisement