అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా దినేష్ రెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొత్త డీజీపీగా ప్రసాదరావు పేరు దాదాపుగా ఖరారైందని భావిస్తున్న సమయంలో ప్రస్తుతానికి ఆయనకు అదనపు బాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రసాదరావుకు డిజిపిగా అదనపు బాధ్యతలు
Published Mon, Sep 30 2013 5:13 PM
Advertisement
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement