‘30 ఉగ్రవాద సంస్థలు ఒక్కటయ్యే కుట్ర’ | Sakshi
Sakshi News home page

‘30 ఉగ్రవాద సంస్థలు ఒక్కటయ్యే కుట్ర’

Published Sun, Dec 4 2016 3:53 PM

భారత్‌ తమకు చేసే సహాయం చరిత్రలో నిలిచిపోతుందని అఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అన్నారు. తమ దేశ ప్రజలకు 120కోట్ల భారతీయులు అండగా ఉంటారని మోదీ చెప్పడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement