ట్రాక్టర్ బోల్తా...20 మందికి గాయాలు | 20 injuried after tractor turns turtle in krishna district | Sakshi
Sakshi News home page

Dec 10 2016 11:32 AM | Updated on Mar 21 2024 6:42 PM

కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. ఘంటసాల మండలం మల్లంపల్లికి చెందిన ఒక పెళ్లి బృందం ట్రాక్టర్‌లో వేమవరంలోని కొండాలమ్మగుడి నుంచి ట్రాక్టర్‌లో బయలుదేరింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement