ఐదుగురు మించి కనిపిస్తే అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఐదుగురు మించి కనిపిస్తే అరెస్ట్‌

Published Thu, Jan 26 2017 7:09 AM

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం సిటీ పోలీసులు బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకున్నారు. ప్రతి పోలీస్‌ తమ స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోలు తీసి పంపాలని, వాటి ద్వారా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చని సిటీ పోలీస్‌ కమిషనర్‌ టి.యోగానంద్‌ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement