ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

Mar 16 2026 7:38 AM | Updated on Mar 16 2026 7:38 AM

వీరబల్లి : వీరబల్లి మండలం, కోనేటివాండ్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వీరబల్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సి సుస్మిత, టి సుండుపల్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆదివారం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలసుకున్న స్మగ్లర్లు పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు.వారిని విచారించగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. వారు దాచిపెట్టిన 13 ఎర్రచందనం దుంగలు, మూడు కార్లు, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement