యాదాద్రికి కార్తీకం తాకిడి   | Huge Devotees Crowd In Yadadri Temple Due To Karthika masam | Sakshi
Sakshi News home page

యాదాద్రికి కార్తీకం తాకిడి  

Oct 31 2022 1:41 AM | Updated on Oct 31 2022 1:41 AM

Huge Devotees Crowd In Yadadri Temple Due To Karthika masam - Sakshi

సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్న భక్తులు  

యాదగిరిగుట్ట : కార్తీక మాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.150 టికెట్‌ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 734 జంటలు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వ్రతాలు, నిత్య పూజల ద్వారా ఆదివారం ఒక్కరోజే రూ.52,17,063 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement