త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్‌

Governor Tamilisai Soundararajan Greets People On Bakrid Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బక్రీద్‌ పర్వదినం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ముస్లింలకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఇచ్చి పుచ్చు కోవడం, దాతృత్వం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి సుగుణాలకు ఈ పండుగ స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. ఈ వేడు కలతో సోదరభావం, సేవాతత్వం, త్యాగ గుణాలు మరింత బలపడతాయన్న ఆశాభా వాన్ని ఆమె వ్యక్తం చేశారు. శాంతి, సామ రస్యం, స్నేహ భావాలను ప్రోత్సహించడమే బక్రీద్‌ పండుగ పరమార్థమని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top