శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని, ఎన్.ఎస్.ఎస్ వలంటీర్ సనపల జాహ్నవి కళాశాలకు గర్వకారణంగా నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు పేర్కొన్నారు. జాతీయ స్థాయి ‘వికసిత్ భారత్’ యూత్ పార్లమెంట్కు ఎంపికై న జాహ్నవిని అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్ అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎన్.చిన్నారావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ ఎస్.పద్మావతి, అకడమిక్ కో–ఆర్డినేటర్ కె.మౌనిక, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.ఆదిలక్ష్మి, ఎన్ఎస్.ఎస్ పీఓలు రుద్రమరాణి, ఐ.హేమ పద్మజ, పి.జమున పాల్గొన్నారు.


