తుపాన్లతో దెబ్బతిన్నాం
ఆరంభంలో కంది పంట ఏపుగా పెరిగి పూత బాగా వచ్చింది. ఆ సమయంలోనే వరుసగా వచ్చిన తుపానుల కారణంగా పూత రాలిపోయి పంట దిగుబడులపై ప్రభావం పడింది. ఆశించిన మేర దిగుబడులు రాలేదు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి అందని పరిస్థితి.
– నారాయణ, కంది రైతు, చిగిచెర్ల
ప్రభుత్వం ఆదుకోవాలి
వరుస అల్పపీడనాల కారణంగా కంది పంటలో పూత రాలి పోయింది. దిగుబడులపై ప్రభావం పడింది. రైతులకు కనీసం పెట్టుబడులు కూడా దక్క లేదు. ప్రభుత్వం స్పందించి కంది రైతులను ఆదుకోవాలి. – జంగాలపల్లి పెద్దన్న,
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
తుపాన్లతో దెబ్బతిన్నాం


