IND W vs NZ W: స్మృతి మంధాన రీ ఎంట్రీ.. ఇప్పటికైనా గెలిచేనా!

Team India Womens Cricketer Smriti Mandhana Play 4th OdI Vs New Zeland - Sakshi

క్వీన్స్‌టౌన్‌లో నేడు భారత్, న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. క్వారంటైన్‌ కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 0–3తో సిరీస్‌ కోల్పోయిన మిథాలీ సేన మిగిలిన మ్యాచ్‌లలోనైనా గెలిచి వరల్డ్‌ కప్‌కు ముందు కోలుకోవాలని భావిస్తోంది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో ప్రసారమవుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top