సెమీఫైనల్లో లక్ష్య సేన్‌ | Lakshya Sen in the semifinals of the Japan Open | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో లక్ష్య సేన్‌

Nov 15 2025 4:28 AM | Updated on Nov 15 2025 4:28 AM

Lakshya Sen in the semifinals of the Japan Open

కుమామోటో: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–13, 21–17తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2021 ప్రపంచ చాంపియన్‌లో కీన్‌ యె (సింగపూర్‌)పై గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ కెంటా నిషిమోటో (జపాన్‌)తో లక్ష్య సేన్‌ తలపడతాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement