
బిక్కుబిక్కు చదువులు
మైత్రితో భరోసాసిద్దిపేట జీజీహెచ్లో మైత్రీ ట్రాన్స్ క్లినిక్ ద్వారా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వైద్యసేవలందిస్తున్నారు. వివరాలు 10లో u
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
పాఠశాల శిథిలం.. విద్యార్థుల్లో భయంభయం
వర్గల్(గజ్వేల్): మండల పరిధిలోని జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది. పైకప్పు పెచ్చులూడి ఊచలు తేలాయి. పాఠశాలలో 78 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గదుల కొరత కారణంగా వరండాలో రెండేసి తరగతులు నిర్వహిస్తున్నారు. భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. భయం భయంగా పాత భవనంలోనే చదువులు నెట్టుకొస్తున్నారు. కొత్త భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.
న్యూస్రీల్

బిక్కుబిక్కు చదువులు