తాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి

Apr 12 2025 8:52 AM | Updated on Apr 12 2025 8:52 AM

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి

టెలీకాన్ఫరెన్స్‌లో

డీపీఓ సాయిబాబా

సంగారెడ్డి జోన్‌: వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) టి.సాయిబాబా సూచించారు. జిల్లాలోని డి.ఎల్‌.పీ.ఓ లు, ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ...వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరా కోసం ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement