వాన కురవాలి.. పంటలు పండాలి | - | Sakshi
Sakshi News home page

వాన కురవాలి.. పంటలు పండాలి

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

వర్షాలు సకాలంలో కురవాలని పోలేరమ్మకు మొక్కులు

మార్కాపురం రూరల్‌: సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద యాచవరం గ్రామంలో అల్లూరి పోలేరమ్మ అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేకంగా బండ్లు కట్టారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఆదివారం అమ్మవారి ఆలయానికి కాలినడకన వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు ట్రాక్టర్లతో ఆలయం చూట్టూ ప్రదక్షిణలు చేశారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఒక్కటై అమ్మవారి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement