పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Nov 17 2025 8:50 AM | Updated on Nov 17 2025 8:50 AM

పల్నా

పల్నాడు

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 రాతి నిర్మాణానికి విరాళం పులిచింతల ప్రాజెక్టు సమాచారం

న్యూస్‌రీల్‌

పల్నాడు జిల్లాలో ఐదు గృహాల్లో దొంగతనాలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకొని చోరీలు పెద్ద మొత్తంలో బంగారం, నగదు అపహరణ ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన దొంగలు

భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
పోలీసుల అదుపులో ఇద్దరు చోరులు

నరసరావుపేట ఈస్ట్‌: వీరాంజనేయ సహిత శ్రీయోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రాతి నిర్మాణానికి వేముల శ్రీనివాసరావు దంపతులు రూ.1,00,116 విరాళంగా ఇచ్చారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వేయి క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 42.6213 టీఎంసీలు.

7

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యభగవానుడి చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిపించారు.

పల్నాడు1
1/6

పల్నాడు

పల్నాడు2
2/6

పల్నాడు

పల్నాడు3
3/6

పల్నాడు

పల్నాడు4
4/6

పల్నాడు

పల్నాడు5
5/6

పల్నాడు

పల్నాడు6
6/6

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement