
పర్లాకిమిడి గజపతి ప్యాలెస్కు జాతీయ స్మారక చిహ్నంగా గుర
పర్లాకిమిడి: ఒడిశా స్వతంత్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎనలేని కృషిచేసిన పర్లాఖిముండి మహారాజా శ్రీకృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ జన్మస్థలం అయిన గజపతి ప్యాలెస్ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి గుర్తించారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్లాకిమిడి మహారాజా ప్యాలెస్, ఇతర స్మారక చిహ్నాలను మరమత్తులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. దీనిపై పర్లాకిమిడి న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పర్లాకిమిడి గజపతి ప్యాలెస్కు జాతీయ స్మారక చిహ్నంగా గుర