గుండిచా ఆలయ పనులపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

గుండిచా ఆలయ పనులపై సమీక్ష

Jun 23 2025 5:34 AM | Updated on Jun 23 2025 5:34 AM

గుండిచా ఆలయ పనులపై సమీక్ష

గుండిచా ఆలయ పనులపై సమీక్ష

భువనేశ్వర్‌: నవ దినాత్మక యాత్రకు విచ్చేయనున్న శ్రీ జగన్నాథుని రాక కోసం గుండిచా ఆలయం నిరీక్షిస్తోంది. ఏటా రథ యాత్ర పురస్కరించుకుని స్వామి సోదర సోదరీ సమేతంగా ఈ ఆలయంలో అడపా మండపంపై కొలువు దీరుతాడు. ఈ సందర్భంగా ఆలయం పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈ పనుల్ని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి ప్రత్యక్షంగా గుండిచా ఆలయాన్ని సందర్శించి సమీక్షించారు. రథ యాత్ర తుది సన్నద్ధత సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఈ మందిరం సందర్శించారు. ఆయనతో ఇరువురు ఉప ముఖ్యమంత్రులు ప్రభాతి పరిడా, కనక వర్ధన్‌ సింగ్‌దేవ్‌, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్‌ ఆహుజా, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement