
30 జిల్లాలకు అతిసారం అతిసారం వ్యాపిస్తోంది. 30 జిల్లాలో
జగన్నాథునికి లేహ్యం సేవ జగన్నాథునికి లేహ్యం సేవ ఆచారం జరిగింది. మూలికలు వినియోగించారు. –8లోu
భద్రతకు ప్రాధాన్యత
సంప్రదాయబద్ధంగా వడ్రంగుల చేతిలో తయారు అవుతున్న 3 భారీ రథాల్లో ప్రతి అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి గుండిచా మందిరం వరకు పోకరాకలు చేయాల్సిన రథాలకు చక్రాలకు మూలాధారం. వీటి పటిష్టతకు భద్రత కల్పించే దిశలో చక్ర రక్షకులు (పొరాబొఢి) తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దైవిక ప్రయాణానికి రథాల తయారీ సింహ భాగం పూర్తయ్యింది.

30 జిల్లాలకు అతిసారం అతిసారం వ్యాపిస్తోంది. 30 జిల్లాలో