నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
భక్తజన కోలాహలం
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32.9640 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్ ఎస్ జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో భక్తజన కోలాహలం నెలకొంది. ఆదివారం, అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గమ్మను సందర్శించుకున్నారు.


