పంట ఆశాజనకంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

పంట ఆశాజనకంగా ఉంది

Jan 12 2026 7:58 AM | Updated on Jan 12 2026 7:58 AM

పంట ఆశాజనకంగా ఉంది

పంట ఆశాజనకంగా ఉంది

ఉద్యానవనశాఖ ప్రోత్సాహంతో ఎకరంలో జామ సాగు చేసిన. 50శాతం సబ్సిడీ ఇచ్చి సహకరిస్తోంది. పంట దిగుబడి కూడా బాగుంది. దీంతో పెట్టుబడి పోను ప్రతీ పంటపై లాభం వస్తోంది. రైతులకు ఉద్యానవనశాఖ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది.

– బద్రె సాయినాథ్‌, రైతు, తానూరు

రైతులను ప్రోత్సహిస్తున్నాం

ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు ఎంతో ప్రోత్సాహం అందుతోంది. మల్చింగ్‌ షీట్‌ల ద్వారా ఉద్యానవన పంటలకు మేలు జరుగుతోంది. పండ్ల మొక్కలు పెంచడంతో రైతులు ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యానవనశాఖ స్కీంలను రైతులకు వివరిస్తున్నాం. ఈ ఏడాది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. – జావిద్‌ పాషా,

ఉద్యానవనశాఖ డివిజన్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement