Live Updates
బిహార్లో కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్
- బిహార్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
- ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదు.
- పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.
- ఇప్పటికే పలువురు ప్రముఖులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | #BiharElection2025 | Singer and BJP candidate from Alinagar, Maithili Thakur visits polling booths in her constituency and takes stock of everything. pic.twitter.com/FJNGV8xOkM
— ANI (@ANI) November 6, 2025
#WATCH | #BiharElection2025 | BJP MP Ravi Shankar Prasad and his wife Maya Shankar cast their vote at a polling booth in Patna. pic.twitter.com/ajXABhhhg3
— ANI (@ANI) November 6, 2025
అరుదైన చిత్రాలు..
- పోలింగ్ వేళ అరుదైన చిత్రాలు..
- వైశాలిలో కొడుకు తన తల్లిని ఒడిలో పెట్టుకుని ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు చేరుకున్న యువకుడు
- ముజఫర్పూర్లో ఓటర్లు ఓటు వేయడానికి పడవలో వెళ్తున్న దృశ్యం

వైశాలిలోని భగవాన్ పూర్ లో ఓటరు కేదార్ ప్రసాద్ యాదవ్ ఓటు వేయడానికి వచ్చాడు. కేదార్ యాదవ్ మాట్లాడుతూ, "వాహనాలు మూసివేయబడ్డాయి, కాబట్టి మేము మా స్వారీ గేదె మీద వచ్చాము. నా బూత్ ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ నేను ఓటు వేయబోతున్నాను.

ముజఫర్ పూర్ లో ఓటర్లు ఓటు వేయడానికి పడవలో వెళ్తున్న దృశ్యం

వైశాలిలో కొడుకు తన తల్లిని ఒడిలో పెట్టుకుని ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు చేరుకున్న యువకుడు
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రిసైడింగ్ అధికారికి అస్వస్థత..
- ప్రిసైడింగ్ అధికారికి అస్వస్థత..
- ఫతుహా అసెంబ్లీలోని హాజీపూర్ గ్రామంలోని బూత్ నంబర్ 254లో కలకలం.
- ఉన్నట్లుండి కుప్పకూలిపోయిన ప్రిసైడింగ్ అధికారి.
- ఆస్పత్రికి తరలింపు.
అక్కడ ఐదు గంటల వరకే పోలింగ్..
- అక్కడ ఐదు గంటల వరకే పోలింగ్..
- భద్రతా కారణాల దృష్ట్యా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సమయం తగ్గింపు.
- సిమ్రీ బఖ్తియార్పూర్, మహిషి, తారాపూర్ (ముంగేర్ జిల్లా), జమాల్పూర్లో ఐదు గంటల వరకే పోలింగ్.
ఓటింగ్ బహిష్కరించిన ప్రజలు..
- ఓటింగ్ బహిష్కరించిన ప్రజలు.
- ముజఫర్పూర్లోని మూడు బూత్లలో ఓటింగ్ బహిష్కరించిన ప్రజలు.
- గైఘాట్ విధాన సభలోని మూడు బూత్లలో ఘటన.
- బూత్ నంబర్ 161, 162, 170 వద్ద వంతెనలు, రోడ్ల నిర్మాణం జరపడం లేదని ఓటర్ల నిరసన
- దర్భంగాలో రోడ్లు, ఓట్లు వేయవద్దని గ్రామస్తులు తీర్మానించారు.
- దర్భంగాలోని కుశేశ్వరస్థాన్ ఈస్ట్ బ్లాక్ పరిధిలోని సుగ్రైన్ గ్రామ ఓటర్లు ఓటును బహిష్కరించారు.
- రోడ్డు లేకపోతే ఓటు వేయవద్దని గ్రామస్తుల నిరసన.
- ప్రజలకు వివరించడానికి సీవో గోపాల్ పాశ్వాన్, బీడీవో ప్రభ శంకర్ మిశ్రా వచ్చారు.
ఓటు వేసిన తేజ్ ప్రతాప్
- ఓటు వేసిన తేజ్ ప్రతాప్
- జనశక్తి జనతాదల్ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓటు వేశారు.
- పట్నాలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- ప్రతీ ఒక్కరి ఓటు ఎంతో విలువైనది.
- తప్పకుండా అందరూ ఓటు వేయాలి.
- తల్లిదండ్రుల ఆశీర్వాదాలకు ప్రత్యేక స్థానం ఉంది అంటూ వ్యాఖ్యలు.
#BiharElection2025 | Patna | Jan Shakti Janata Dal's national president and candidate from Mahua assembly constituency, Tej Pratap Yadav, says," The people of Bihar must cast their vote. Every vote is important...The blessings of parents hold a special place, and the blessings of… pic.twitter.com/oFMN1mNmIB
— ANI (@ANI) November 6, 2025
ఓటు వేసిన సీఎం నితీష్
- ఓటు వేసిన సీఎం నితీష్
- బిహార్ సీఎం నితీష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- పాట్నలోని పోలింగ్ బూత్లో నితీష్ ఓటు వేశారు.
- ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.
#WATCH | Bakhtiyarpur, Patna: Bihar CM Nitish Kumar shows his inked finger after casting his vote in the first phase of #BiharElections2025. pic.twitter.com/QeXWHKsUhx
— ANI (@ANI) November 6, 2025
కొనసాగుతున్న పోలింగ్..
- కొనసాగుతున్న పోలింగ్..
- తొమ్మిది గంటల వరకు 13.13 శాతం పోలింగ్ నమోదు
13.13% approximate voter turnout recorded in the first phase of #BiharElection2025, till 9 am. pic.twitter.com/cMkp5z2xi5
— ANI (@ANI) November 6, 2025
ఓటు వేసిన లాలూ, రబ్రీ దేవీ..
ఓటు వేసిన లాలూ, రబ్రీ దేవీ..
లాలూ కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | Former Bihar CM and RJD supremo Lalu Prasad Yadav arrives at a polling station in Patna to cast his vote for the first phase of #BiharAssemblyElections pic.twitter.com/VBMdIfiOSA
— ANI (@ANI) November 6, 2025
#WATCH | #BiharElection2025 | As she arrived to vote, former CM and RJD leader Rabri Devi said, "My best wishes to both my sons. Tej Pratap is contesting on his own. I am their mother. Good luck to both of them."
She says, "I appeal to the people of Bihar to step out and vote… pic.twitter.com/ONsN5vx8pi— ANI (@ANI) November 6, 2025
ఓటు వేసిన తేజస్వి..
- ఓటు వేసిన తేజస్వి..
- తేజస్వీ యాదవ్ తన ఓటు వేశారు.
- పట్నాలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న తేజస్వీ
- బిహార్లో నవంబర్ 14వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కామెంట్స్..
#WATCH | "14 November ko nayi sarkaar banne wali hai" says RJD leader and Mahagathbandhan’s CM face Tejashwi Yadav, after casting his vote for the first phase of #BiharAssemblyElections at a polling station in Patna pic.twitter.com/bFtRVb5hnP
— ANI (@ANI) November 6, 2025
ఓటు వేసిన ప్రముఖులు..
- ఓటు వేసిన ప్రముఖులు..
- డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా
- కేంద్ర రాజీవ్ రంజన్.
- సింగర్, నటుడు, ఆర్జేడీ అభ్యర్థి కేశరిలాల్ యాదవ్.
- ఓటర్లంతా ఓటు వేయాలని కోరిన అభ్యర్థులు, నేతలు
#WATCH | Lakhisarai, Bihar | After casting his vote, Bihar Deputy CM and BJP candidate from Lakhisarai constituency, Vijay Kumar Sinha, says, "We too participated in the grand festival of democracy. Through our votes, we elect the Prime Minister of the country and the Chief… https://t.co/dkUsLJy1sA pic.twitter.com/aYhUCBJtpi
— ANI (@ANI) November 6, 2025
#WATCH | #BiharElection2025 | Singer-actor and RJD candidate from Chapra, Khesari Lal Yadav says, "...You must indeed vote as this will decide the future of your children...I have not had breakfast. I woke up and came here to vote. If I do not do it, how can I inspire others to… pic.twitter.com/cFrtbuIQMh
— ANI (@ANI) November 6, 2025
కొనసాగుతున్న పోలింగ్..
- కొనసాగుతున్న పోలింగ్..
- తొలి దశలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
- ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.
- పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.
#WATCH | #BiharElection2025 | People queue up at a polling booth in Vaishali as they await their turn to vote in the first phase of the Assembly polls. pic.twitter.com/qAfCzo5Uls
— ANI (@ANI) November 6, 2025
#WATCH | #BiharElection2025 | A security personnel helps an elderly woman in coming to the polling booth, as she arrives here to cast her vote in the first phase of the Assembly polls.
Visuals from Lakhanpur of Tarapur constituency. pic.twitter.com/E6bZUy560v— ANI (@ANI) November 6, 2025
కొనసాగుతున్న పోలింగ్..
- కొనసాగుతున్న పోలింగ్
- ఓట్లు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు.
#WATCH | Bihar: Voting for the first phase of #BiharElection2025 begins.
Visuals from a polling booth in Lakhanpur of Tarapur constituency as people queue up to cast their vote. pic.twitter.com/y9ixRL1G9I— ANI (@ANI) November 6, 2025
ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు
- ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు
- బిహార్ ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు
- ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఓల్డ్ ఢిల్లీ, న్యూఢిల్లీ సహా ఇతర ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు
- పెద్ద సంఖ్యలో బిహార్కు చెందిన వలస కూలీలు రాక
- సోమవారం 32 ప్రత్యేక రైళ్లు నడిచాయని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ ప్రకటన.
- మూడు కోట్ల మంది బిహారీలు వలస కార్మికులు.
బరిలో 16 మంది మంత్రులు
- బరిలో 16 మంది మంత్రులు
- తొలి విడతలో ప్రధాన కూటముల తరఫున బరిలో పలువురు ప్రముఖులు
- నితీశ్కుమార్ సర్కార్లోని 16 మంది మంత్రులు
- ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా సహా బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు
- సామ్రాట్ చౌదరీ తారాపుర్ నుంచి,
- విజయ్కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ
- మహాగఠ్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్
- మాజీమంత్రి తేజ్ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీ
- రఘునాథ్పుర్లో దివంగత మహ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామా సాహబ్ ఆర్జేడీ తరఫున పోటీ
- నలందలో జేడీయూ తరఫున ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రవణ్ కుమార్
- తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జానపద కళాకారిణి మైతిలీ ఠాకూర్ బీజేపీ అభ్యర్థిగా అలీనగర్ నుంచి
- కేసరిలాల్ యాదవ్గా సుపరిచితుడైన భోజ్పుర్ నటుడు-గాయకుడు శత్రుఘన్ యాదవ్ చాప్రా నుంచి పోటీ
ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
Voting for the first phase of #BiharAssemblyElection2025 begins. 121 of the State’s 243 constituencies go to the polls today.
RJD leader and Mahagathbandhan’s CM face Tejashwi Yadav, BJP leaders and Deputy CMs Samrat Choudhary & Vijay Kumar Sinha, and several top leaders are in… pic.twitter.com/OkmS9nEpoe— ANI (@ANI) November 6, 2025
మోదీ విషెస్..
- మోదీ విషెస్..
- బీహార్లో ప్రజాస్వామ్య పండుగలో ఈరోజు మొదటి దశ.
- ఈ దశలో ఉన్న అందరు ఓటర్లకు నా విజ్ఞప్తి
- ఓట్లర్లు అందరూ పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలి.
- తొలిసారి ఓటు వేయబోతున్న రాష్ట్రంలోని యువ ఓటర్లందరికీ నా ప్రత్యేక అభినందనలు.
- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
PM Narendra Modi tweets, "Today is the first phase of the festival of democracy in Bihar. My appeal to all voters in this phase is that they should vote with full enthusiasm. On this occasion, my special congratulations to all young voters of the state who are going to cast their… pic.twitter.com/wD6sGWbtNN
— ANI (@ANI) November 6, 2025
తొలి దశలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు
- తొలి దశలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు
- 18 జిల్లాల పరిధిలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
- నవంబర్ 11న రెండవ దశ పోలింగ్
- నవంబర్ 14న కౌంటింగ్
తేజస్వీ Vs పీకే
- రాఘోపూర్లో హ్యాట్రిక్ కోసం తేజస్వీ
- 2010లో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీశ్ కుమార్ ఈసారి తేజస్వీని ఓడించాలని తహతహలా
- రాఘోపూర్లో ఎలాగైనా తేజస్వీని ఓడించాలని ప్రశాంత్ కిషోర్ ప్లాన్
- తేజ్ ప్రతాప్ సైతం సొంతంగా జశక్తి జనతాదళ్ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
- విజయ్ కుమార్ సిన్హా సైతం లఖీసరాయ్లో నాలుగోసారి గెలుపుపై ఆశలు.
- ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీసులు
కొత్త ఓటర్లు పది లక్షలు..
- నేడు 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది.
- వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం గమనార్హం.
- ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు.
- తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నియోజకవర్గాల్లో నేడు పోలింగ్
మాక్ పోలింగ్ ప్రారంభం
- మాక్ పోలింగ్ ప్రారంభం
- నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ ప్రారంభం
- కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
#WATCH | Bihar: Mock polling underway at a polling booth in Samastipur.
Voting will begin at 7 am today for the first phase of #BiharElection2025 pic.twitter.com/EMJL30E5YU— ANI (@ANI) November 6, 2025
కాసేపట్లో పోలింగ్ ప్రారంభం
- తొలి దశలో 121 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్
- అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- అధికార ఎన్డీఏ, విపక్షాల మహాగఠ్బంధన్ కూటమి సహా మొత్తం 1,314 అభ్యర్థులు
- తొలి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధం


