ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు | Central Government Has Announced Nuclear Power Plant In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తాం

Sep 22 2020 1:12 PM | Updated on Sep 22 2020 1:22 PM

Central Government Has Announced Nuclear Power Plant In AP - Sakshi

ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ: ఏపీలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని  కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.  (విశాఖలో ట్రైబ్యునల్ బెంచ్‌ ఏర్పాటు చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement