సామాన్య, సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు వారు. పేదరికాన్ని చూసి అధైర్యపడలేదు. అష్ట కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలు చదివి సగర్వంగా తలెత్తుకునే రీతిలో మార్కులు సాధించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఇంటర్‌మీడియట్‌లో అద | - | Sakshi
Sakshi News home page

సామాన్య, సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు వారు. పేదరికాన్ని చూసి అధైర్యపడలేదు. అష్ట కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలు చదివి సగర్వంగా తలెత్తుకునే రీతిలో మార్కులు సాధించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఇంటర్‌మీడియట్‌లో అద

Apr 13 2025 1:20 AM | Updated on Apr 13 2025 1:20 AM

సామాన్య, సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు వారు. పే

సామాన్య, సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు వారు. పే

రాణించిన ఆటో డ్రైవర్‌ కూతురు

కల్లూరు అర్బన్‌ పరిధిలోని ఓబులయ్య నగర్‌కి చెందిన కురువ క్రిష్ణ, పద్మావతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు డిగ్రీ చదివి వివాహం చేసుకున్నారు. కూతురు కురువ రాజేశ్వరి ఇంటర్మీడియేట్‌ ఎంపీసీ పరీక్షల్లో 1000కి 992 మార్కులు సాధించింది. కురువ క్రిష్ణ తెలంగాణలోని ఆయిజ మండలం వెంకటాపురం గ్రామం స్వస్థలం. అయితే 25 ఏళ్ల క్రితం కర్నూలు నగరానికి వచ్చి స్థిరపడ్డారు. కర్నూలు నుంచి గద్వాలకు కొరియర్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ కొలువే లక్ష్యమని రాజేశ్వరి చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement