నామినేషన్‌ కేంద్రాల వద్ద బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రాల వద్ద బందోబస్తు

Jan 29 2026 6:29 AM | Updated on Jan 29 2026 6:29 AM

నామిన

నామినేషన్‌ కేంద్రాల వద్ద బందోబస్తు

జగిత్యాలక్రైం: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాలలో నామినేషన్‌ వేసేందుకు వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు, అభ్యర్థితోపాటు, మరో ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించారు.

పోలింగ్‌ కేంద్రాలను

పరిశీలించిన అడిషనల్‌ ఎస్పీ

రాయికల్‌: రాయికల్‌ బల్దియాలో పోలింగ్‌ కేంద్రాలైన జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల సెంటర్లను బుధవారం అడిషనల్‌ ఎస్పీ శేషాద్రినిరెడ్డి పరిశీలించారు. ఆమె వెంట ఎస్సై సుధీర్‌రావు ఉన్నారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద బందోబస్తు1
1/1

నామినేషన్‌ కేంద్రాల వద్ద బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement